Saturday, 28 June 2025
జనార్దనాష్టకం
కందుకూరి రుద్రకవి పదహారవ శతాబ్దం నాటి వాడు. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడని కొంతమంది అంటారు. సుగ్రీవవిజయమనే యక్షగానం, నిరంకుశోపాఖ్యానం అనే గ్రంథాలను రచించాడు. కానీ ఈయనలోని మహాకవి బయటకి వచ్చింది యెనిమిది పద్యాల నిడివి ఉన్న ఒక కవితలో.
Thursday, 26 June 2025
కాసిని కాళిదాసు చాటువులు
కశ్చిద్వాచం రచయితుమలం శ్రోతుమేవాపరస్తాం
కల్యాణీ తే మతిరుభయథా విస్మయం న స్తనోతి।
నహ్యేకస్మిన్నతిశయవతాం సన్నిపాతో గుణానాం
ఏకః సూతే కనకముపలస్తత్పరీక్షాక్షమోఽన్యః॥
Subscribe to:
Posts (Atom)