Saturday, 28 June 2025

జనార్దనాష్టకం


కందుకూరి రుద్రకవి పదహారవ శతాబ్దం నాటి వాడు. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడని కొంతమంది అంటారు. సుగ్రీవవిజయమనే యక్షగానం, నిరంకుశోపాఖ్యానం అనే గ్రంథాలను రచించాడు. కానీ ఈయనలోని మహాకవి బయటకి వచ్చింది యెనిమిది పద్యాల నిడివి ఉన్న ఒక కవితలో. 

Thursday, 26 June 2025

కాసిని కాళిదాసు చాటువులు


కశ్చిద్వాచం రచయితుమలం శ్రోతుమేవాపరస్తాం
కల్యాణీ తే మతిరుభయథా విస్మయం న స్తనోతి।
నహ్యేకస్మిన్నతిశయవతాం సన్నిపాతో గుణానాం
ఏకః సూతే కనకముపలస్తత్పరీక్షాక్షమోఽన్యః॥